భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఇప్పటివరకు నాలుగు ప్రధాన యుద్ధాలు జరిగాయి.యుద్దాలతో పాటు కొన్ని చిన్న సంఘర్షణలు,సైనిక ఉద్రిక్తతలు తరచుగా జరుగుతుంటాయి.
ప్రథమ కాశ్మీర్ యుద్ధం : 1947-1948 మధ్య కాలంలో బ్రిటిష్ ఇండియా...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిని ముఖ్యమైన పాత్రల్లో కొనసాగించడం పట్ల పార్టీ లోపల మరియు బయట విమర్శలు ఉన్నప్పటికీ, ఆయనపై తన నమ్మకాన్ని కొనసాగిస్తున్నారు.
పార్టీ నేతలకు,సజ్జలకు...
తెలుగు రాష్ట్రాల రాజకీయాల ప్రస్తావన వస్తే, డాక్టర్ వై.యస్.ఆర్ ముందు,తరువాత అనే వాదన ఖచ్చితంగా వస్తుంది.అంతటి ప్రభావం.చూపారు వై.యస్.ఉమ్మడి రాష్ట్రంలో పడకేసిన కాంగ్రెస్ ను అధికారంలోకి...
2024 శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం తెలుగుదేశం నాయకులన్నమాట, "జగన్ ఓడిపోయాడు కానీ,చనిపోలేదని". తెలుగుదేశం నాయకులు ఈ ఎన్నికల విజయం చూసుకుని,ఎదో మేకపోతు గాంభీర్యం ప్రదరిస్తున్నారు...
వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి గారు దుష్ట చతుష్టయం తొ,రాక్షస మూకతొ పోరాడుతున్నానని చెప్తుంటారు . ఆయన ఉద్దేశ్యం ప్రకారం చంద్రబాబు,ఆంధ్రజ్యోతి,ఈటీవీ,టీవీ 5 అనేవి...
చంద్రబాబు నాయుడు గారు చెప్పే నీతులు నేతి బీరకాయలో నెయ్యిలా ఉంటాయ్. రాజకీయాల్లో తనంతటి మేధావి కానీ,అనుభవజ్ఞుడు కానీ,నీతిమంతుడు కానీ ఎవ్వరూ లేరని, ఆయన,ఆయన గారి...