sraghunadhreddy

భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్దాలు

భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఇప్పటివరకు నాలుగు ప్రధాన యుద్ధాలు జరిగాయి.యుద్దాలతో పాటు కొన్ని చిన్న సంఘర్షణలు,సైనిక ఉద్రిక్తతలు తరచుగా జరుగుతుంటాయి. ప్రథమ కాశ్మీర్ యుద్ధం :...

వేసవికాలం తీసుకొవలసిన జాగ్రత్తలు

వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల వలన డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్, తలతిరుగుడు వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. అందువల్ల ఈ కాలంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం...

సజ్జలను భరాయించమంటున్న జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిని ముఖ్యమైన పాత్రల్లో కొనసాగించడం పట్ల పార్టీ లోపల మరియు బయట విమర్శలు ఉన్నప్పటికీ,...

విద్యార్థులు పరీక్షలకు ఇలా సన్నద్ధం కావాలి? 

ఇప్పటికే పదవ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. వచ్చే నెలలో మిగిలిన తరగతుల పిల్లలకు ఎగ్జామ్స్, ఎంసెట్, నీట్ లాంటి పోటీ పరీక్షలు  రాబోతున్నాయి. చాలా మంది...

ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్

దుబాయ్ వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా విజేతగా నిలిచింది. టోర్నీ మొదటి నుండి నిలకడైన ఆట తీరును ప్రదర్శించిన టీమిండియా,ఫైనల్లో కూడా అదే...
spot_imgspot_img

క్యాన్సర్ రోగులు వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇంకొద్ది రోజుల్లో వేసవి కాలం మొదలవుతుంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు రోజు రోజుకి ఎక్కువ నమోదు అవుతున్నాయి. ఏప్రిల్ మే నెలల్లో ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి....

ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా

ఏపీ లో అధికార తెలుగుదేశానికి చిన్నపాటి షాక్ తగిలింది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీ.వీ.రెడ్డి చైర్మన్ పదవికి, తెలుగుదేశం ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.ఇటీవల...

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 : పాక్ పై భారత్ విజయం

ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పాక్ పై భారత్ ఏక పక్ష విజయం సాధించింది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్...